ఇండియాలో ఇ- పరిపాలన8pns Tуmmmcv.8а PCVv Rr Tоp Q Fl Mu
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
విషయ సూచిక
- 1 భారతదేశం లో ఇ-పాలన ఉద్యమం
- 2 జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక యొక్క లక్ష్యం (విజన్)
- 2.1 చేరువ చేయడం:
- 2.2 ఉమ్మడి సేవాకేంద్రాలు:
- 2.3 పరిపాలనను మెరుగుపరచడానికి ఇ-పరిపాలనను అనుసరించడం:
- 2.4 పౌరుల జీవనప్రమాణాలు మెరుగుపరచడం:
- 3 జాతీయ ఇ-పరిపాలనా ప్రణాళిక అమలుకు వ్యూహం
- 4 జాతీయ ఇ-పరిపాలనా విభాగము(ఎన్ఇజిడి)
భారతదేశం లో ఇ-పాలన ఉద్యమం[మార్చు]
భారతదేశంలో ఇ-పాలన ఉద్యమం ద్వారా ప్రజలకు ప్రజా సేవలను అత్యంత సమీప ప్రాంతంలో సామాన్యుడికి అందుబాటులో అన్ని ప్రభుత్వ సేవలు భారత ప్రభుత్వం అందచేయడానికి ప్రయత్నిస్తుంది. జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో అమలలో ఉన్న వివిధ సేవలపై ప్రజలకు అవగాహన అందించడానికి ఈ పోర్టల్ ప్రయత్నం చేస్తుంది.ఇ-అంతర్జాలం
జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక యొక్క లక్ష్యం (విజన్)[మార్చు]
ఎన్.ఇ.జి.డి పౌరులకు, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక ఈ క్రింది సిధ్దాంతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది: “సామాన్య మానవుడికి అతను నివసించేచోటే ఉమ్మడి సేవా కేంద్రాలద్వారా అన్ని ప్రభుత్వసేవలూ అందించేటట్లుగా చూడాలి. ఆ సేవలు సామాన్య మానువుడి ప్రాధమిక అవసరాలు అతను భరించగలిగే ఖర్చుతో తీరేలా సమర్ధవంతంగా, పారదర్శకంగా, విశ్వాసయోగ్యమైనవిగా, నమ్మకంగా అందించాలి.” ఈ లక్ష్యాన్ని ఆదర్శంగా పెట్టుకుని సుపరిపాలనను అందించడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది.